కేతు విశ్వనాథ రెడ్డి కథ “ఎవరు వీరు?” వినండి

ప్రసిద్ధ కథకుడు, విద్యావేత్త కేతు విశ్వనాథ రెడ్డి ఇక లేరు. ఆయన హఠాన్మరణం తెలుగు సాహిత్య లోకానికి తేరుకోలేని దిగ్భ్రాంతిని కలిగించింది. నిన్నటిదాకా ఎంతో ఉత్సాహంగా కనిపించిన వ్యక్తి, మర్నాడు గుండెపోటుతో కన్నుమూయడం విషాదం.

కేతు విశ్వనాథరెడ్డి గారికి నివాళిగా ఎవరు వీరు__కేతు విశ్వనాథరెడ్డి_జ్యోతి (మాసం)_19860301_072957_కథానిలయం అందిస్తున్నాం.

ఫోటో: కే. సదాశివ రావు

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు