ఆదివాసుల మీద, ఆదివాసి గుడాల మీద, ఆదివాసి మనసుల మీద దాడి జరుగుతుంటే మాట్లాడరా అని ప్రశ్నిస్తున్నాడు. ఆ దాడులకు సాక్ష్యంగా ఇంకా పచ్చిగా ఉన్నా వీర్యపు అవశేషాలను చూపెడుతున్నాడు.
విమర్శ
మనలో ఉండే ఒంటరి ఆత్మల ఘోష
రచయిత్రి స్వతహాగా కవయిత్రి కావటంతో కథలు వచన కవిత్వంలా సంబంధిత ప్రపంచ సారాన్ని, మనిషిని అంటి పెట్టుకున్న దుఃఖాన్ని, సందేహాలను, సందిగ్థాలను ప్రశ్నిస్తూ, తిప్పి తిప్పి చూపిస్తూ సాగిపోతుంటాయి.
సాహిత్యం కూడా ఒక పొలిటికల్ ఆక్ట్
అంబేద్కర్ దృష్టి కోణంలో మనం చూడకపోతే క్వియర్ కమ్యూనిటీ పట్ల తరతరాలుగా సమాజం చూపిన వివక్షను, హింసను విచ్ఛిన్నం చేయటం చాలా కష్టం.
ఒక్కో కథ ఒక్కో గోస..
రాజితోని కూసుంటే మూలకున్న ముప్పై ముచ్చట్లు చెప్తది.. ఆ ముచ్చట్లే కథలైతయ్.. ఆ కథలే పుస్తకాలైతయ్.. రేపు రేపు ఈ పుస్తకాలే తెలంగాణా యాసను దాసుకునే అల్మారిలైతయ్
ఆదివాసీ చూపులోంచి భారతం కథ
రెండు భిన్న జాతుల మధ్య ప్రేమ కథ. ఈ నవలతో భారతంలోని గిరిజన పాత్రల వైపు చూపు మళ్ళేలా చేశాడు సూఫీ.
ఈ కథ వొక్క పంజాబ్కే పరిమితం కాదు!
ఇక ప్రేమ, పరువు పేరిట వెదజల్లే విషం, మారణహోమం అన్ని ప్రాంతాల్లో వున్నదే. ఎవరూ దానికి అతీతం కాదు.
